కాంగ్రెస్ కోర్ కమిటీకి నేడు ఆంటోనీ కమిటీ నివేదిక సమర్పించనుంది. రాష్ట్ర విభజన ప్రకటనతో తలెత్తిన సమస్యలు... వాటి సంప్రదింపుల వివరాలపై కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సందర్భంగా చర్చించనుంది. మరోవైపు తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైందని కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
కోర్ కమిటీ భేటీ ముందుకు కేబినెట్ నోట్?
Published Fri, Sep 13 2013 9:16 AM
Advertisement
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement