Sakshi News home page

ఎన్నికలవేళ బ్రిటన్‌పై ఉగ్రపంజా

Published Sun, Jun 4 2017 9:46 AM

మాంచెస్టర్‌ మారణకాండ నుంచి తేరుకోకముందే బ్రిటన్‌పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. సెంట్రల్‌ లండన్‌లో థేమ్స్‌ నదిపై ఉన్న ‘లండన్‌ బ్రిడ్జి’పై ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు.

Advertisement

What’s your opinion

Advertisement