ఉద్యోగాల నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎంత వెయిటేజీ ఉందనేది దృష్టిలో పెట్టుకొని, సబెక్ట్టుల ప్రకారం సమయాన్ని కేటాయిస్తూ చదవాలి. చదివిన ప్రతీ అంశాన్ని బిట్ బ్యాంక్ల ద్వారా ప్రాక్టీస్ చేయాలి. మీ విజయం మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి రావాలని పట్టుదలతో చదివితే తప్పకుండా విజయం సాధ్యం. – మల్లోజు సత్యనారాయణ చారి, కోచింగ్ నిపుణుడు, హనుమకొండ
●


