విజయనగరం అర్బన్: దేశంలో అత్యున్న ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ–2026 మెయిన్స్ ప్రవేశపరీక్ష ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.
విద్యార్థి పేరు: యర్రమిల్లి శ్రీకృష్ణ ఆదిత్య
ఊరు: విజయనగరం
పర్సంటైల్: 99.820
ర్యాంకు: 2,974 (జాతీయ స్థాయి)
తల్లిదండ్రులు: నాగస్వరూపలలిత, వై.వి.శివశంకరమూర్తి (మిమ్స్ పీడియాట్రిక్ విభాగాధిపతి)
విద్యార్థి పేరు: తోతాడి శైలేష్
ఊరు: విజయనగరం పట్టణం
పర్సంటైల్: 99.102
ర్యాంకు: 14,393
ఙ (జాతీయస్థాయి) (ఓబీసీ–3,630)
తల్లిదండ్రులు: బలగ కళావతి (గృహిణి),
సత్యారావు (టీచర్)
విద్యార్థి పేరు: చింతల వెంకటసాయి వర్షిత్
ఊరు: ఎస్.చింతలవలస(రామభద్రపురం మండలం)
పర్సంటైల్: 99.72
ర్యాంకు: 4,443 (జాతీయస్థాయి) (ఓబీసీ–915)
తల్లిదండ్రులు: త్రివేణి(గృహిణి), రామారావు (రైతు)


