విజయోత్సాహంతో.. తిరుగు ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

విజయోత్సాహంతో.. తిరుగు ప్రయాణం

Dec 8 2025 7:34 AM | Updated on Dec 8 2025 7:34 AM

విజయోత్సాహంతో.. తిరుగు ప్రయాణం

విజయోత్సాహంతో.. తిరుగు ప్రయాణం

ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌

తరలివెళ్లిన క్రికెటర్లు

గోపాలపట్నం: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాపై సాధించిన ఘన విజయంతో టీమిండియా తదుపరి పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో విజయఢంకా మోగించిన భారత జట్టు.. ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి బయలుదేరింది. కటక్‌లో ఈ నెల 9న జరగనున్న టీ–20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు పయనమయ్యాయి. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement