భక్తులు సంతృప్తి
వైకుంఠద్వార దర్శనాల్లో 93 శాతం మంది భక్తులు సంతృప్తి చెందారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
రైల్వేకోడూరు అర్బన్: నియోజకవర్గంలో 90 శాతం ప్రజలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో రైతుల శ్రేయస్సు కోసం రైల్వే కోడూరు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. కానీ కుటమి ప్రభుత్వం వచ్చాక దా న్ని రద్దు చేసింది. దీంతో ఆ భవనం నేడు వ్యవసాయ సహాయ సంచాలక కార్యాలయంగా మారింది.
ఏఏడీ ఆఫీస్గా అగ్రి టెస్టింగ్ ల్యాబ్


