మమ్మల్ని వీధిపాలు చేశారు | - | Sakshi
Sakshi News home page

మమ్మల్ని వీధిపాలు చేశారు

Dec 8 2025 8:16 AM | Updated on Dec 8 2025 8:16 AM

మమ్మల్ని వీధిపాలు చేశారు

మమ్మల్ని వీధిపాలు చేశారు

ఇప్పుడు ఉండేది మా తెలుగుదేశం ప్రభుత్వం.. మిమ్మల్ని కాపాడేది ఎవరు? అని పలుసార్లు ఖాదర్‌ బాషా అనే టీడీపీ కార్యకర్త బెదిరించారు. అతని మాటలు విని రెవెన్యూ అధికారులు మా ఇంటిని కూల్చివేశారు. మా ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందని అంటున్నారు. కానీ అదే టీడీపీ కార్యకర్త ఇల్లు కూడా మా పక్కనే వారు చెప్పే సర్వే నంబర్‌ లోనే ఉంది. అది ఎందుకు తొలగించ లేదు. అతను ఇచ్చే డబ్బులకు ఆశపడి మా కుటుంబాన్ని నడివీధి పాలు చేశారు.

– సాహిదా, బాధితురాలు కూతురు,

గురవరాజుపల్లి, రేణిగుంట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement