నేడు ‘కాళేశ్వరం’ కమిషన్‌ నివేదిక | Ghose Commission to submit Kaleswaram report On July 31 | Sakshi
Sakshi News home page

నేడు ‘కాళేశ్వరం’ కమిషన్‌ నివేదిక

Jul 31 2025 3:19 AM | Updated on Jul 31 2025 5:06 AM

Ghose Commission to submit Kaleswaram report On July 31

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

నివేదిక తీసుకునేందుకు గురువారం ఉదయం 9 గంటలకు తమ కార్యా­లయానికి రావాలని నీటి­పారుదల శాఖ ము­ఖ్య­కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను కమిషన్‌ కోరింది. జస్టిస్‌ చంద్రఘోష్‌ ఆయనకు సీల్డ్‌ కవర్‌లో నివేదికను అందించనున్నా­రు. కాళేశ్వరం ప్రాజె­క్టు­లో అవినీతి ఆరో­పణలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. 115 మంది సాక్షులను విచారించిన కమిషన్‌ తుది నివేదికను సిద్ధం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement