తల్లిదండ్రులూ ఇలా చేస్తే మేలు.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులూ ఇలా చేస్తే మేలు..

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

● మంచి, చెడులను తల్లిదండ్రులు చిన్నతనం నుంచే వివరిస్తుండాలి.

● పిల్లలతో రోజు కనీసం 20 నిమిషాలైనా గడపాలి.

● స్నేహపూర్వకంగా ఉండాలి. ఏదైనా విషయాన్ని ప్రేమతో వివరించాలి.

● సెల్‌ఫోన్‌ దుష్ప్రభావాలను నెమ్మదిగా వివరిస్తే వారు వింటారు.

● సెల్‌ఫోన్‌ కారణంగా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో వివరించాలి.

● ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అవగాహన పెంచాలి.

● మత్తుపదార్థాల వినియోగం.. దుష్ప్రభావాలు వివరించడం తప్పనిసరి.

Advertisement
 
Advertisement
Advertisement