నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

Oct 10 2025 12:35 PM | Updated on Oct 10 2025 12:35 PM

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌

అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌

దుబ్బాక: విద్యార్థులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌ అన్నారు. గురువారం దుబ్బాకలో ఏటీసీ(అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌)ను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ట్రైనింగ్‌ ఎలా ఇస్తున్నారు, అధునాతనమైన యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాలన్ని అందిపుచ్చుకొని భవిష్యత్త్‌లో అత్యున్నతమైన స్థాయికి చేరుకోవాలన్నారు. ఏటీసీతో విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెరిగి మంచి ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్‌ కనకయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement