అధికారులకు చెప్పాం | - | Sakshi
Sakshi News home page

అధికారులకు చెప్పాం

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

ఇటీవల చేసిన పనులతో కాలేజీ గ్రౌండ్‌ పాడయింది. నిత్యం వాకింగ్‌కు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని అనేక సార్లు అధికారులకు చెప్పాం. ఎవరూ పట్టించుకోవడం లేదు.

– సబ్బని నరేందర్‌, సిరిసిల్ల

అనుమతి రావాల్సి ఉంది

కాలేజీ మైదానంలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నా యి. వర్షం వస్తే మైదానం బురదమయంగా మారుతుందని ఫిర్యాదులు వచ్చాయి. ఓపెన్‌జిమ్‌తోపాటు ఇతర పనులు చేయాలి. ఉన్నతాధి కారుల అనుమతులు వస్తే పనులు చేయిస్తాం.

– ఖదీర్‌పాషా, మున్సిపల్‌ కమిషనర్‌, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement