‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇస్తే.. ప్రభుత్వానికి నష్టం’ | Kadapa MLA Madhavi Reddy Sensational Comments | Sakshi
Sakshi News home page

‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇస్తే.. ప్రభుత్వానికి నష్టం’

Jan 24 2025 6:32 PM | Updated on Jan 24 2025 8:52 PM

Kadapa MLA Madhavi Reddy Sensational Comments

వైఎస్సార్ జిల్లా:  కడప ఎమ్మెల్యే ామాధవిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ప్రజలకు పెద్ద ఎత్తున ీసీఎం రిలీఫ్‌ పండ్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. 

కడపంలో పరిశుభ్రత లేక ప్రజల్లో కిడ్నీ, శ్వాసకోస వ్యాధుల ెపెరిగిపోతున్నాయని సంచలనవ వ్యాఖ్యలు చేశారు.  దీంతో ఆస్పత్రి ఖర్చులకు రోగులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ఆశ్రయించక తప్పడం లేదన్నారు. అయితే  ఇలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం ావాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement