షణ్ముఖపాత్రోకి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

షణ్ముఖపాత్రోకి ఘన నివాళి

Oct 20 2025 7:25 AM | Updated on Oct 20 2025 7:25 AM

షణ్ముఖపాత్రోకి ఘన నివాళి

షణ్ముఖపాత్రోకి ఘన నివాళి

కొరాపుట్‌: గుండె పోటుతో మరణించిన ప్రముఖ న్యాయవాది, సంఘ సేవకుడు షణ్ముఖ పాత్రో (50)కి న్యాయవాదులు నివాళులర్పించారు. నబరంగ్‌పూర్‌ బార్‌ ఆసోసియేషన్‌ కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు.

నబరంగ్‌పూర్‌లో న్యాయవాద వృత్తి ప్రారంభించి అనంతరం సుప్రీం కోర్టులో న్యాయవాదిగా సేవలు అందించారన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల సేవలకు ప్రారంభించిన గోవిందాలయ ట్రస్ట్‌కి సహాయ, సహాకారాలు అందించడానికి న్యాయవాదులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సిరాజుద్దిన్‌ ఆహ్మద్‌, సంతోష్‌ మిశ్ర, రఘునాథ పాడి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement