పారదర్శకంగా జరగలేదు.. | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా జరగలేదు..

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

పారదర్శకంగా జరగలేదు..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చాం. ఎక్కడా అవకతవకలు జరగలేదు. పూర్తి పారదర్శకంగా జరిగాయి. ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. అన్యాయం జరిగిన అభ్యర్థులు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి అన్న నమ్మకం మీకుంటే వాస్తవాలు బయటపెట్టాలి.

– మొండితోక జగన్‌మోహన్‌రావు,

మాజీ ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement