జిల్లాలో 593 బస్తాల నకిలీ డీఏపీ స్వాధీనం
● మరో 38 ఖాళీ సంచుల గుర్తింపు
● ఇంకా 3వేలకు పైగా బస్తాలు విక్రయించినట్లు అనుమానాలు
● పోలీసుల విచారణతో బయటికి చెప్పేందుకు జంకుతున్న రైతులు
రూ. 50లక్షలకు
పైగా టోకరా..
నివేదిక రాలేదు..
నకిలీ డీఏపీ బస్తాల నుంచి సేకరించిన ముడిసరుకును పరీక్షల కోసం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపాం. ఇంకా నివేదిక రాలేదు. వాస్తవానికి ఆ ఎరువులు పూర్తిగా నకిలీవి. వాటితో రైతుకు ఏమాత్రం ఉపయోగం లేదు. రైతులు ఇలా నమ్మి కొనుగోలు చేయొద్దు. ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయాలి.
– చంద్రశేఖర్,
డీఏఓ


