‘వినయ విధేయ రామ’ చిత్రంలో జంటగా నటించారు రామ్చరణ్, కియారా అద్వానీ. ఇప్పుడు రెండోసారి జోడీగా నటించనున్నారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారు చరణ్. విద్యార్థి నాయకుడిగా ఆయన పాత్ర ఉంటుంది. చరణ్కు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం. వచ్చే నెలలో ఈ ఇద్దరూ చిత్రీకరణలో పాల్గొంటారట. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు కియారా. ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఇందూకీ జవానీ’ ఈ నెల 11న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఆచార్యలో...
Published Tue, Dec 8 2020 6:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement