దళారులను ఆశ్రయించొద్దు | - | Sakshi
Sakshi News home page

దళారులను ఆశ్రయించొద్దు

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

మంచిర్యాలక్రైం: వివిధ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారు దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను కలవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌ సమావేశ హాలులో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును నమోదు చేసి, పారదర్శకంగా విచారణ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చే యడం పోలీసు శాఖ బాధ్యత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement