
రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి
ఎఫెక్ట్
నెన్నెల: మండలంలోని నందులపల్లి గ్రామంలో మండల వ్యవసాయాధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీ లించారు. పండ్లు, పత్తి, కూరగా యల తోటలకు హాని కలిగిస్తు న్న నత్తలను గుర్తించారు. ఈ నెల 12న ‘సాక్షి’లో ‘పంటలపై దండెత్తిన నత్తలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అ ధికారులు స్పందించారు. నత్తల నివారణపై రైతుల కు అవగాహన కల్పించారు. ఏఓ సృజన మాట్లాడు తూ ఉద్యాన, వ్యవసాయ పంటలపై ఆశించి విపరీ తంగా నష్టం కలిగిస్తున్న నత్తలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామూహిక నివా రణ చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు.

రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి