
జీసీసీ ఇన్చార్జి మేనేజర్ బాధ్యతల స్వీకరణ
జన్నారం: జన్నారం జీసీసీ ఇన్చార్జి మేనేజ ర్గా మరిపెల్లి రాజ్కుమార్ బుధవారం బా ధ్యతలు స్వీకరించారు. మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన ఆ యన జీసీసీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు. ఇటీవల ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా జీసీసీ మేనేజర్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రాజ్కుమార్ను ఇన్చార్జి మేనేజర్గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గిరిజన స హకార సంస్థ ద్వారా గిరిజనులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని తెలిపారు.