
‘నీట్’లో ట్రినిటి ప్రభంజనం
కరీంనగర్: నీట్–2025 ఫలితాల్లో ట్రినిటి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అనేకమంది అత్యు త్త మ మార్కులు సాధించడంతో పాటు, కొందరు టా ప్ 1000ర్యాంకుల్లో చోటు సాధించారు. బీ కార్తిక్(519 మార్కులు), ఎం.మానస (504), ఎం.చంద్రశేఖర్ (501), వై.అశ్విత (488) ఎన్.గౌతమి(471), ఎం.శ్రీకాంత్(470), ఎం.శివప్రసాద్(469), ఎస్.అఖిల్ (469), ఎం.హరిశ్చంద్ర (463), ఎం.అభినయ (461మార్కులు) సాధించారు. బీ కార్తిక్ 736వ ర్యాంక్, ఎం.చంద్రశేఖర్ 1,266వ ర్యాంక్, ఎల్.ప్రతిమ 2,149వ ర్యాంక్, డీ తేజస్విని 2,267వ ర్యాంక్, జే అంజని 4212వ ర్యాంక్, కే మయూక 4,286 వ ర్యాంకులతో జాతీయస్థాయిలో రాణించారు. ట్రి నిటి వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మా ట్లాడుతూ.. తమ విద్యార్థుల పట్టుదల, ట్రినిటిలో అందించే శిక్షణ పద్ధతులు, మెరుగైన విద్యా వాతావరణం ఈ గొప్ప విజయానికి కారమన్నారు. ఈ విజయం ట్రినిటిని దేశంలోని అత్యుత్తమ మెడికల్ శిక్షణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టిందన్నారు.