భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

Jun 10 2025 3:28 AM | Updated on Jun 10 2025 3:28 AM

భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

బెల్లంపల్లి పట్టణ శివా రులోని సర్వే నంబ రు 170లో ఐదు ఎకరాల భూమిని 1990లో అప్పటి ప్రభుత్వం సుభాష్‌నగర్‌, ఇంక్‌లైన్‌ బస్తీలోని రజకులకు ఇచ్చింది. ఇందులో కొందరు ఇళ్లు, బేస్‌మెంటు వరకు నిర్మించుకున్నారు. మిగతా వారికి ఆర్థిక స్థోమత లేక నిర్మించుకోలే దు. మా భూమిని బెల్లంపల్లికి చెందిన శంకర్‌ దౌర్జన్యంగా చదును చేశాడు. అడ్డుకుంటే దుర్భాషాలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. భూమి కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి.

– బెల్లంపల్లిలోని వివిధ కాలనీల బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement