
బడిలో ప్రవేశాల పెంపే లక్ష్యం
పంటల సాగులో సందేహాలా..!
బెల్లంపల్లి: పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను వ్యవసాయ శాస్త్రవేత్త దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. వర్షాధారంగా పత్తి, వరి, కంది, పెసర, మొక్కజొన్న తదితర పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు నూతన సాగు పద్ధతులు, వంగడాలు, అధిక దిగుబడి సాధించే తీరు, చీడపీడల నివారణ, పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త కోట శివకృష్ణ దృష్టికి తీసుకెళ్లి తెలుసుకోవచ్చు.
సమయం : బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు
సంప్రదించాల్సిన నంబరు : 83338 18267

బడిలో ప్రవేశాల పెంపే లక్ష్యం