‘శివాని’ విద్యార్థుల విజయకేతనం | - | Sakshi
Sakshi News home page

‘శివాని’ విద్యార్థుల విజయకేతనం

Jun 15 2025 7:38 AM | Updated on Jun 15 2025 7:40 AM

హసన్‌పర్తి: నీట్‌–2025 ఫలితాల్లో నగరంలోని శివాని కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాలకు చెందిన మాధురీముఖేశ్‌(495/720), ఆడెపు మనోజ్‌(451/720), ఇ.కార్తీక్‌(443/720), ఆరికెళ్ల నిస్సి(438/720) మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్‌ టి. స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాళ్లు జి.సురేందర్‌రెడ్డి,వి.చంద్రమోహన్‌,డైరెక్టర్లు రాజు, ఎన్‌.రమేశ్‌, ఎ. మురళీధర్‌, వి. సురేశ్‌, ఎస్‌. సంతోశ్‌రెడ్డి అభినందించారు.

‘శివాని’ విద్యార్థుల విజయకేతనం1
1/3

‘శివాని’ విద్యార్థుల విజయకేతనం

‘శివాని’ విద్యార్థుల విజయకేతనం2
2/3

‘శివాని’ విద్యార్థుల విజయకేతనం

‘శివాని’ విద్యార్థుల విజయకేతనం3
3/3

‘శివాని’ విద్యార్థుల విజయకేతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement