మైసూర్‌ బోండాలు, చట్నీ | - | Sakshi
Sakshi News home page

మైసూర్‌ బోండాలు, చట్నీ

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

మైసూర్‌ బోండాలు, చట్నీ ఈరోజు అందరం వచ్చాం.. రుచికరంగా ఉంది..

ప్రతిరోజూ పాఠశాలలోనే అల్పాహారం ఇవ్వనుండడంతో అమ్మానాన్నపై కొంత భారం తగ్గుతుంది. పోషక విలువలు ఉన్న, రుచికరమైన అల్పాహారం పంపిణీ చేయడం సంతోషం. ఈరోజు చట్నీ, రెండేసి మైసూర్‌ బోండాలు పెట్టారు.

– మంగళపూడి వైష్ణవి,

ప్రాథమిక పాఠశాల, చొప్పకట్లపాలెం

ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం అమలుచేయడం ఆనందంగా ఉంది. మొదటి రోజు మిల్లెట్స్‌ ఇడ్లీ పెట్టారు. మా స్నేహితులంతా హాజరయ్యారు. పోషకాహారంతో శ్రద్ధగా

చదువుకోవచ్చు. – కూరాకుల లివేక్‌,

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మత్కేపల్లి

అల్పాహారంగా ఇచ్చిన మిల్లెట్స్‌ ఇడ్లీ రుచిగా ఉంది. ఇలాంటి ఇడ్లీ ఎప్పుడూ తినలేదు. పోషకాలతో కూడిన అల్పాహారంతో ఆరోగ్యంగా ఉంటూ చదువుపై

దృష్టి సారించొచ్చు. అలాగే, అందరూ హాజరయ్యే అవకాశముంది. – సంకెళ్ల స్పందన,

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మత్కేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement