కంటి చికిత్సల పథకం | - | Sakshi
Sakshi News home page

కంటి చికిత్సల పథకం

Sep 5 2025 8:10 AM | Updated on Sep 5 2025 8:10 AM

కంటి చికిత్సల పథకం

కంటి చికిత్సల పథకం

● ఆశాకిరణ పథకం అన్ని జిల్లాల్లో అమలు చేయడానికి రూ.52.85 కోట్లు నిధుల మంజూరు. ఈ పథకం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించి అంధత్వ నివారణ చర్యలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.

● బెంగళూరు దక్షిణ జిల్లా కనకపుర తాలూకా రాయసంద్ర గ్రామంలో కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటు. ఇందుకు కర్ణాటక గృహమండలి నుంచి రూ.65 కోట్లతో 25 ఎకరాల భూమి కొనుగోలు చేయడానికి పాలనాత్మక ఆమోదం.

● రైతులు, కన్నడపరపోరాటదారులపై ఉన్న 60 కేసుల మాఫీకి అనుమతి

● వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌ సమితుల శుల్కం మార్పు చేశారు. మార్కెట్‌ శుల్కం 41 పైసలు నుంచి 42 పైసలకు పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement