ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి | Russian Missile Strike Kills 19 Troops During Military Awards Ceremony | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి

Nov 7 2023 6:12 AM | Updated on Nov 7 2023 6:12 AM

Russian Missile Strike Kills 19 Troops During Military Awards Ceremony - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో సైనిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.

రష్యా క్షిపణి దాడిలో 19 మంది తమ జవాన్లు మరణించినట్లు ఉక్రెయిన్‌ సోమవారం ధ్రువీకరించింది. వీరంతా 128వ మౌంటెయిన్‌–అసాల్ట్‌ బ్రిగేడ్‌కు చెందినవారు. రష్యా క్షిపణి దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement