గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Dec 8 2025 7:44 AM | Updated on Dec 8 2025 7:44 AM

గుంటూ

గుంటూరు

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 పులిచింతల ప్రాజెక్టు సమాచారం

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌

పురుగుమందులు స్వాధీనం

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వెయ్యి క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 43.98 టీఎంసీలు.

7

దాచేపల్లి: స్థానిక పోలీసు స్టేషన్‌లో రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. డీఎస్పీ జగదీష్‌, సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ పాపారావు పాల్గొన్నారు.

నరసరావుపేట: ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా అక్రమంగా రవాణా చేసిన పురుగుమందుల బాక్స్‌లను వ్యవసాయ శాఖ విజిలెన్స్‌ అధి కారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు1
1/3

గుంటూరు

గుంటూరు2
2/3

గుంటూరు

గుంటూరు3
3/3

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement