వేయి కాయలు రూ.8 వేలే | - | Sakshi
Sakshi News home page

వేయి కాయలు రూ.8 వేలే

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

గతంలో మార్కెట్‌లో ధరలు బాగున్నప్పుడు వేయి కాయలకు రూ.20 నుంచి రూ.22 వేలు ఇచ్చేవారు. నేడు అదే కాయలకు రూ.8 వేలే ఇస్తున్నారు.

– వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు

అయిన కాడికి అమ్ముతున్నాం

వ్యాపారస్తుడు చెప్పిన ధరకు అమ్ముతున్నాం. ఎక్కడికై నా వెళ్లి అమ్ముదామంటే అయిన కాడికి అడుగుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఇచ్చింది తీసుకుంటున్నాం.

– కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు

కొనుగోలు చేయడం లేదు

ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియటం లేదు. అందుకే కొనుగోలు చేయటం లేదు.

– గొల్లకొటి వెర్రిబాబు,

కొబ్బరి వ్యాపారి ఖండవల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement