TDP Leaders Attacked Police In Machilipatnam - Sakshi
Sakshi News home page

మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతల దాడి

Feb 6 2023 2:33 PM | Updated on Feb 6 2023 3:35 PM

TDP Leaders Attacked Police In Machilipatnam - Sakshi

మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు.

సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. పోలీసులపై పిడిగుద్దులతో కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు.

టీడీపీ నేతల దాడిలో ఆర్‌ఎస్‌ఐ శంకర్‌ కిందపడిపోయారు. డీఎస్పీ అడ్డుకున్నా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చెప్పులు చూపిస్తూ పోలీసులపైకి టీడీపీ మహిళా కార్యకర్తలు దూసుకువచ్చారు.
చదవండి: నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన బాలకృష్ణ

Advertisement
 
Advertisement
Advertisement