వైభవోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవోత్సవం

Sep 30 2025 7:35 AM | Updated on Sep 30 2025 7:35 AM

వైభవో

వైభవోత్సవం

● హనుమంత, స్వర్ణరథం, గజవాహనంపై అభయం

బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా సాగుతున్నాయి. సోమవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. వాహన సేవల్లో కళాకారుల నృత్యాలు, కోలాటాలు, భజన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. భద్రతా సిబ్బంది హడావుడి ఏ మాత్రం తగ్గలేదు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పాల్గొన్నారు. – తిరుమల
హనుమంత వాహనంపై కోదండరాముడు

మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

సరస్వతీ..నమోస్తుతే!

దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏడో రోజు అయిన సోమవారం బోయకొండ గంగమ్మ చదువుల తల్లి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరం తోపాటు ఉభయదారులు ప్రత్యేక హోమ పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు.

చౌడేపల్లె

వైభవోత్సవం1
1/4

వైభవోత్సవం

వైభవోత్సవం2
2/4

వైభవోత్సవం

వైభవోత్సవం3
3/4

వైభవోత్సవం

వైభవోత్సవం4
4/4

వైభవోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement