నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు | Today Stock Market Update | Sakshi
Sakshi News home page

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

Sep 13 2021 9:41 AM | Updated on Sep 13 2021 11:31 AM

Today Stock Market Update - Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.సోమవారం ఉదయం 9.38గంటల సమయానికి సెన్సెక్స్‌ 160 పాయింట్లు నష్టపోయి 58,115 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుండగా.. నిఫ్టీ 56.70 పాయింట్లతో స్వల్పంగా నష్టపోయి 17,312 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. 

భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌,హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..  రిలయన్స్‌,ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement