200 పాయింట్లు పడిన సెన్సెక్స్‌ | Stock market updates on July 31, 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 200 పాయింట్లు పడిన సెన్సెక్స్‌

Jul 31 2025 9:41 AM | Updated on Jul 31 2025 11:39 AM

Stock market updates on July 31, 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 11:39 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు నష్టపోయి 24,792కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 219 ప్లాయింట్లు  దిగజారి 81,261 వద్ద ట్రేడవుతోంది. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement