‘సాక్షి’ ఖమ్మం యూనిట్ చీఫ్ ఫొటోగ్రాఫర్
రాధారపు రాజుకు అవార్డు లభించింది. తెలంగాణ ఫొటో జర్నలిస్ట్
అసోసియేషన్(టీపీజేఏ) ఆధ్వర్యాన గత ఏడాది జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆయన తీసిన ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి
వెంకయ్యనాయుడు, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా
రాజు అవార్డు అందుకున్నారు. – ఖమ్మం మయూరిసెంటర్


