తిరుపతిలో బీభత్సం: టూవీలర్స్‌పైకి దూసుకెళ్లిన కొత్త కారు

Tirupati Car Crashes Into Two Wheelers - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి లీలామహల్‌ సర్కిల్‌లో కారు బీభత్సం సృష్టించింది. పార్క్‌ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కొత్త కారు కొని.. షోరూం ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్‌ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. 

చదవండి: వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top