పీఆర్సీ జీవో: కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

High Court orders AP Govt Counter Filing on PRC GO - Sakshi

సాక్షి, అమరావతి: పీఆర్సీ అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారించింది. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. 

చదవండి: ట్విట్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top