ఏపీ: పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎటువంటి చర్చ జరగలేదు | Education Minister Adimulapu Suresh Comments On Exams | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు నోటీసుల విషయం మా దృష్టికి రాలేదు

Jun 17 2021 1:46 PM | Updated on Jun 18 2021 8:34 AM

Education Minister Adimulapu Suresh Comments On Exams - Sakshi

సాక్షి, తాడేపల్లి : టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల తేదీలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఎటువంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నోటీసుల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొదటి నుంచి తమ స్టాండ్ ఒక్కటేనని, ఒక వేళ నోటీసులు వస్తే తమ స్టాండ్ వినిపిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement