అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి | AP Governor Viksit Bharat Sankalp Yatra In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

Dec 28 2023 12:32 PM | Updated on Dec 28 2023 12:32 PM

AP Governor Viksit Bharat Sankalp Yatra In Visakhapatnam - Sakshi

విశాఖపట్నం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పని చేయాలని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ సూచించారు. విశాఖపట్నంలోని  ఏయూ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’  కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌  మాట్లాడుతూ  ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో ఈ వికసిత్‌ భారత సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు.  విశాఖ నగరంలో 10 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ నజీర్ 



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement