-
నోరు మూస్కో లేదంటే..
శ్రీనగర్ : దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్పై సోమవారం ఢిల్లీలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శ్రీనగర్కు చెందిన షహలా రషీద్ షోరా అనే మహిళా విద్యార్థి కార్యకర్తకు కూడా ఫోన్లో బెదిరింపు సందేశాలు వచ్చాయి. మాఫియా డాన్ రవి పూజారి తనను బెదిరించడానికి ప్రయత్నించాడని ఆమె తెలిపింది. దాంతో తాను రవి పూజారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు అతని మీద కేసు కూడా నమోదు చేశారని తెలిపింది. వివరాల ప్రకారం రవి పూజారి అనే మాఫియా డాన్. విద్యార్థి కార్యకర్త అయిన షహలా రషీద్ షోరా ఫోన్కు ‘నువ్వు నోరు మూసుకో.. లేకపోతే మేమే శాశ్వతంగా నీ నోటిని మూయిస్తాము. ఇదే విషయాన్ని ఉమర్ ఖలీద్, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీలకు కూడా చెప్పు. మాఫియా డాన్ రవి పూజారి అంటూ సందేశం పంపిచాడు. దాంతో షహలా రషీద్ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకా రవి పూజారి పంపిన సందేశాన్ని స్క్రీన్షాట్ తీసి ట్విటర్లో పోస్టు చేశారు. Meanwhile, got this death threat from right-wing Hindutvawadi fundamentalist Ravi Poojary. He warns Umar Khalid, Jignesh Mevani and me to shut up! Threat by SMS #DigitalIndia pic.twitter.com/NaC0m3nb5M — Shehla Rashid (@Shehla_Rashid) August 13, 2018 -
చంపేస్తామంటూ మంత్రికి మాఫియా బెదిరింపులు
పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు ఈ మధ్య మాఫియా నాయకుడు రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇదే కోవలో కర్ణాటక మంత్రి కె. అభయచంద్ర జైన్కు కూడా ఈ బెదిరింపులు రావడంతో ఆయనకు భద్రతను పెంచారు. బజరంగ్ దళ్ కార్యకర్త ప్రశాంత్ పూజారి హత్యతో సంబంధం ఉందంటూ అతడు ఆరోపించాడని, అదుకే తనను చంపేస్తామని ఫోన్లో బెదిరించినట్లు రాష్ట్ర క్రీడలు, మత్స్యశాఖ మంత్రి జైన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఖండించారు. ఇదే హత్యలో మరో మంత్రి రామనాథ్ రాయ్ హస్తం కూడా ఉన్నట్లు రవిపూజారి మనిషి తనతో ఫోన్లో చెప్పాడని అభయచంద్ర జైన్ అన్నారు. అతడు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడాడని తెలిపారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని సీఎం సిద్దరామయ్యకు, హోం మంత్రి కేజే జార్జికి కూడా చెప్పానన్నారు. పోలీసు కమిషనర్ ఎస్. మురుగన్ మంత్రి ఇంటికి వెళ్లి.. ఆయనకు అదనపు భద్రత కల్పించాలని ఆదేశించారు. అక్రమ కబేళాల గుట్టు రట్టు చేసిన ప్రశాంత్ పూజారి (29)ని బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు హత్యచేశారు. యూపీలో దాద్రి హత్య జరిగిన రెండు వారాల తర్వాత ఈ హత్య జరిగింది. ఈ కేసు విచారణపై కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement