-
తెలంగాణ అబ్బాయి.. పోలాండ్ అమ్మాయి
సాక్షి, జవహర్నగర్: వారి ప్రేమకు ప్రాంతాలు, దేశాలు అడ్డురాలేదు. ఆ జంట జాతి, కులం, మతం, వర్గం, ప్రాంతం అనేది చూడలేదు. ఇద్దరి మనసులు కలవడంతో కుటుంబ పెద్దలను ఒప్పించారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలోని పాపయ్యపేటకు చెందిన కంచ కృష్ణకాంత్ హైదరాబాద్లో ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగ నిమిత్తం 2002లో లండన్ వెళ్లారు. అక్కడ పోలాండ్కు చెందిన బార్బర అనే యువతిని ప్రేమించారు. వీరిద్దరూ 2010లో హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పదేళ్ల ఆరన్, అయిదేళ్ల నేతన్ ఇద్దరు కుమారులు. ప్రస్తుతం కృష్ణకాంత్ సోదరుడు నరేష్ ప్రేమ వివాహం చేసుకుని లండన్ సిటిజన్షిప్ (బ్రిటన్ పౌరసత్వం) తీసుకుని అక్కడే నివాసముంటున్నారు. ఆదివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లండన్లోని కృష్ణకాంత్, బార్బర దంపతులను ‘సాక్షి’ ఫోన్లో పలకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రేమించడమే కాదు, పెద్దలను మెప్పించాలి. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఎవరికీ ఇబ్బందులు ఉండవు అని పేర్కొన్నారు. చదవండి: బెబ్బులి మళ్లీ వచ్చింది..! ‘పోడు’ రగడ.. బావిలో దూకిన మహిళ -
పెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడు
న్యాయుం కోసం.. అత్తింటి ఎదుట బాధితురాలి ఆందోళన పాపయ్యుపేట(చెన్నారావుపేట): ‘నీతోనే జీవిస్తా.. కడదాక కలిసుంటా’ అనని ప్రేమతో మాయమాటలు చెప్పిన ఓ ప్రబుద్ధుడు ఆమెను పెళ్లి చేసుకుని కూతురు పుట్టాక వదిలేశాడు. దీంతో ఆ అభాగ్యురాలు చేసేది లేక భర్త ఇంటి ఎదుట న్యాయపోరాటానికి దిగింది. ఈ ఘటన వుండలంలోని పాపయ్యుపేటలో సోమవారం రాత్రి జరిగింది. బాధితురాలు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యూకూబీ, అజాజ్ దంపతుల కుమారుడు సద్దాం, నెక్కొండ గ్రామానికి చెందిన అబ్బదాసు నాగమ్మ, సమ్మయ్యు దంపతుల కూతురు ప్రియాంకను ఐదేళ్ల క్రితం ప్రేమించాడు. హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. వారి సంసార జీవితంలో ఏడు నెలల క్రితం కువూరుడు జన్మించాడు. ఇటీవల అతడు ఆమెపెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడును వదిలేసి హైదరాబాద్ నుంచి పాపయ్యుపేటకు వచ్చాడు. దీంతో ప్రియాంక పాపయ్యపేటకు చేరుకుని సద్దాం ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగింది. కాగా గ్రావుస్తులు ఆమె ఆందోళనకు మద్దతు తెలిపారు. పెళ్లి చేసుకుని, కువూరుడు జన్మించాక మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement