February 12, 2019, 09:21 IST
ఆర్ముగం కమిటీ దర్యాప్తు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
January 21, 2019, 16:12 IST
జనరల్ కేటగిరిలోని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులిచ్చింది.
January 02, 2019, 10:53 IST
తమిళనాడులోని ఓ ప్రభుత్వాసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి హెచ్ఐవీ బారిన పడగా.. తన కారణంగా రెండు జీవితాలు హెచ్ఐవీకి...
January 01, 2019, 04:25 IST
చెన్నై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్న వారు దేశం విడిచి పారిపోకుండా పాస్పోర్టు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మద్రాస్...
December 20, 2018, 11:08 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈసీ, న్యాయస్థానంలో దాఖలు చేసిన జాబితా ప్రకారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను సరిచూసే బాధ్యతను ఆమె అన్న కుమారుడు దీపక్,...
December 10, 2018, 02:41 IST
టి.నగర్(చెన్నై): మద్రాసు హైకోర్టు ఏడు ప్రవేశ ద్వారాలను శనివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆదివారం రాత్రి 8.00 గంటల వరకు మూసివేశారు. 150 ఏళ్ల చరిత్రగల...
November 24, 2018, 06:01 IST
చెన్నై: ధనిక, పేద తేడా లేకుండా అందరికీ ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తుండటంతో ప్రజలు బద్దకస్తులుగా మారుతున్నారని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది....
November 09, 2018, 18:57 IST
మురుగదాస్ను అరెస్ట్ చేయవద్దని మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
November 01, 2018, 11:31 IST
తప్పుడు ప్రచారం చేసేవారిపైనా చర్యలు తీసుకుంటానని ఇళయరాజా పేర్కొన్నారు.
October 27, 2018, 11:30 IST
నటుడు ధనుష్ తన కుమారుడని ఇంతకు ముందు మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్ష్మి దంపతులు
October 26, 2018, 04:03 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలోని టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ధనపాల్...

October 25, 2018, 11:20 IST
అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత కేసులో పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విధించిన...
October 25, 2018, 11:06 IST
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత కేసులో పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 18మంది ఎమ్మెల్యేలపై...
October 13, 2018, 04:31 IST
చెన్నై: రోడ్డు కాంట్రాక్టు పనుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది....

October 12, 2018, 17:07 IST
తమిళనాడు ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆయాచితంగా తన అనుచర వర్గానికి, బంధువులకు రోడ్డు కాంట్రాక్టు పనులు...
October 12, 2018, 16:23 IST
సాక్షి, చెన్నై : తమిళనాడు ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆయాచితంగా తన అనుచర వర్గానికి, బంధువులకు రోడ్డు కాంట్రాక్టు...
October 11, 2018, 10:58 IST
సాక్షి, చెన్నై: తీసుకున్న అడ్వాన్స్ను వడ్డీ సహా తిరిగి చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయనున్నట్లు నటుడు శింబును మద్రాసు హైకోర్టు మరోసారి...
October 06, 2018, 03:50 IST
చెన్నై: బోగస్ ఓట్లను ఏరివేసేందుకు వీలుగా ఓటర్కార్డుతో పాటు ఓటర్ల జాబితాను ఆధార్తో అనుసంధానించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్(ఈసీ...
September 22, 2018, 12:35 IST
న్యూఢిల్లీ : మీ కారుకి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారా? అయితే ఇక నుంచి ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిందే. ప్రీమియం పెంపుతో పాటు కారు యజమానులకు ఎక్కువ...
September 04, 2018, 10:36 IST
సినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్కు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ.10 వేలు జరిమానా విధించింది. వివరాల్లోకెళితే రజనీకాంత్ హీరోగా శంకర్ 2010లో...
September 04, 2018, 01:03 IST
చెన్నై: కార్పొరేట్ కంపెనీల రుణ ఎగవేతల విషయంలో బ్యాంకుల ఉదాసీనతపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన తనఖాల్లేకుండా కంపెనీలకు వేల...
September 01, 2018, 15:41 IST
సాక్షి, చెన్నై : నటుడు శింబుపై మద్రాసు హైకోర్టు సీరియస్ అయ్యింది. నిర్మాత నుండి తీసుకున్న అడ్వాన్స్ వడ్డితో సహా చెల్లించాలని ఆదేశించింది. డబ్బు...
August 30, 2018, 18:12 IST
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద సిట్టింగ్ జడ్జిలు, వీఐపీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు నేషనల్ హైవే...
August 25, 2018, 11:40 IST
ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక సీట్లో కూర్చున్న వాళ్లు ఇక, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే. లేని పక్షంలో జరిమానాల మోత మోగుద్ది. హైకోర్టు...
August 13, 2018, 11:42 IST
తమిళనాడు పోలీసులకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్ లభించనుంది.
August 11, 2018, 13:24 IST
సింగిల్ పేరెంటింగ్తో వారు ఒకరి ఆప్యాయతకు దూరమవుతున్నారని.. సమాజంపై తీవ్ర ప్రభావం
August 10, 2018, 17:17 IST
తమిళనాట పవిత్ర విగ్రహాల మాయం, చోరీ కేసులో కీలక పరిణామం చేసుకుంది.

August 08, 2018, 11:38 IST
డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగిపోయాయి. చెన్నై మెరీనా బీచ్లో ఆయన ఖననానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది...
August 08, 2018, 11:16 IST
డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగిపోయాయి.
August 08, 2018, 10:25 IST
రాజకీయ ఎజెండాతోనే కేసు వేశారు...
August 08, 2018, 08:57 IST
రామస్వామితో వ్యక్తిగతంగా మాట్లాడిన సీజే...
August 08, 2018, 07:40 IST
హైకోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచుస్తున్నారు..
August 08, 2018, 01:37 IST
సాక్షి, చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే అంశంపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మెరీనా బీచ్లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు...
July 27, 2018, 07:43 IST
టీ.నగర్: ‘అవన్–ఇవన్’ చిత్రం వ్యవహారంలో అంబాసముద్రంలో హాజరయ్యేందుకు నటుడు ఆర్యకు హైకోర్టు మినహాయింపునిస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది....
July 25, 2018, 15:43 IST
చెన్నై : కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేసులో దయానిధి మారన్...
July 25, 2018, 09:19 IST
పిటిషనర్ జయలలిత కూతురు అయితే ఆమెతో ఒక్క ఫొటో కూడా ఎందుకు దిగలేకపోయారో చెప్పాలన్నారు
July 21, 2018, 04:37 IST
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లినందుకు గాను విద్యార్థులకు గ్రేస్మార్కులు కలపాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే...
July 11, 2018, 11:22 IST
చెన్నై : మైనర్పై అత్యాచారానికి, హత్యకు పాల్పడ్డ ఓ టెక్కీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. ఆ కేసులో దోషిగా తేలిన 23...
July 10, 2018, 13:41 IST
చెన్నై : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సంచలన...
July 06, 2018, 08:33 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘పట్టుకుంటే పదివేలు’. ఇదేదో మంచి సినిమా టైటిల్లాగుందే అనుకుని తీసిపారేస్తే ‘తప్పు’లో కాలేసినట్లే. మోటార్ ద్విచక్ర...
- Page 1
- ››