-
సబ్బుల ధరలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు కంపెనీలు తమ సబ్బుల ధరలను తగ్గించాయి అంతంత మాత్రంగానే ఉన్న అమ్మకాలను పెంచుకోవడం లక్ష్యంగా హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ కంపెనీలు తమ తమ సబ్బుల ధరలను తగ్గించాయి. సబ్బుల తయారీలో ఉపయోగపడే పామ్ఆయిల్ ధరలు తగ్గడం కూడా కలసిరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.. హెచ్యూఎల్ గత నెలలోనే లక్స్, లైఫ్బాయ్ ధరలను తగ్గించగా... సంతూర్ సబ్బుల ధరలను విప్రో తాజాగా తగ్గించింది. -
ఆ లఘు చిత్రం టైటిలే దీనికి పెట్టాను
‘‘లక్స్ సబ్బు వాణిజ్య ప్రకటనకి సహాయ దర్శకునిగా పనిచేసేవాణ్ణి. ఓ రోజు యాడ్ చేస్తున్న సమయంలో అందులోని ఓ సన్నివేశం నాకు నచ్చలేదు. అదే దర్శకుడికి చెప్పాను. ‘ఎలా తీస్తే బావుంటుందో నువ్వే చెప్పు’ అన్నారాయన. నాకు తెలిసింది చెప్పాను. అందరూ మెచ్చుకున్నారు. ఎలాగైనా దర్శకుడు కావాలనే ఆకాంక్ష ఆ రోజే నాలో బలంగా మొదలైంది’’ అని యువ దర్శకుడు సుజిత్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘రన్ రాజా రన్’. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుజిత్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘ఇప్పటికి 40 లఘు చిత్రాలు తీశాను. వాటిలో ఓ దాని పేరు ‘రన్ రాజా రన్’. ఈ సినిమా కోసం కథ రాసుకున్నాక, అదే టైటిల్ సినిమాకు యాప్ట్ అనిపించింది. అందుకే ‘రన్ రాజా రన్’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘దర్శకునిగా నా తొలి సినిమా సంఘమిత్ర బ్యానర్లో మొదలైంది. అయితే, ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు. యు.వి. క్రియేషన్స్వారు కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారని తెలిసి వెళ్లాను. ఆఫీస్లో వాళ్లు అలాంటిదేం లేదని చెప్పారు. అయినా పట్టు విడవకుండా ఎలాగోలా ప్రమోద్గారిని కలిసి ఈ కథ చెప్పాను. ఆయనకు ప్రథమార్ధం బాగా నచ్చింది. ద్వితీయార్ధంలో కొన్ని మార్పులు సూచించారు. ఆ చిన్న మార్పులతో ‘రన్ రాజా రన్’ మొదలైంది’’ అని తెలిపారు సుజిత్. నిజాలు మాట్లాడి ప్రేమలో అవరోధాలు ఎదుర్కొన్న కుర్రాడి కథ ఇదనీ,. తాను చెప్పే ఓ నిజం వల్ల క్రైమ్లో ఇరుక్కున్న హీరో... దాని నుంచి ఎలా బయటపడ్డాడనేది ఇందులో ఆసక్తికరమైన అంశమనీ, కథ, కథనం, సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయని ఆయన చెప్పారు. -
లక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్లు సమంత, సిద్ధార్థ
హైదరాబాద్: సినీతారల సబ్బుగా ప్రసిద్ధి చెందిన లక్స్కు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రముఖ సినిమా నటీనటులు, సమంత రుత్ ప్రభు, సిద్ధార్థ సూర్యనారాయణ్ వ్యవహరించనున్నారు. వీరిద్దరిపై బ్యాంకాక్లో చిత్రీకరించిన కొత్త టీవీ కమర్షియల్ను వచ్చే నెల 1 నుంచి ప్రసారం చేస్తామని లక్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీవీసీని ప్రముఖ స్విట్జర్లాండ్ దర్శకుడు ఐవో వెజ్గార్డ్ దర్శకత్వంలో రూపొందిం చామని పేర్కొంది. ఘర్షణ చిత్రంలోని నిన్నే నిన్నే పాటను ఈ టీవీసీలో రిమిక్స్ చేశామని తెలిపింది. లక్స్ స్టార్ కావాలని తాను ఎప్పుడూ కలలు కంటూ ఉండేదాన్నని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు. లక్స్ పేరు వినగానే సౌందర్యం, విలాసం, విశ్వాసం మదిలో మెదులుతాయని వివరించారు. లక్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement