January 18, 2021, 18:18 IST
సాక్షి, హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుకేష్ గుప్తాకు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కోర్టు సోమవారం షాక్ ఇచ్చింది. కోర్టుకు హాజరు...
January 13, 2021, 15:15 IST
తృణమూల్ కాంగ్రెస్ మాజీఎంపీ కన్వర్ దీప్ సింగ్ను మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది.
January 05, 2021, 15:48 IST
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులోనిందితులకు ఈడీ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను అధికారులు ఈడీ కోర్టులో మంగళవారం...
December 31, 2020, 20:03 IST
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లపై చర్యలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్, వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్...
December 29, 2020, 13:55 IST
సాక్షి, ముంబై : మొన్నటి వరకు శివసేన, బీజేపీల మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు ఏకంగా బ్యానర్లు ప్రదర్శించుకునే వరకు దారితీసింది. శివసేన ఎంపీ సంజయ్...
December 28, 2020, 08:09 IST
ముంబై : పీఎంసీ బ్యాంక్ నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు...
December 24, 2020, 16:14 IST
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్కు చెందిన 4,109 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తాత్కాలికంగా జప్తు చేసింది....
December 23, 2020, 12:59 IST
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ప్రమోటర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) బుధవారం కోర్టులో హాజరుపరిచింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్పై...
December 19, 2020, 20:09 IST
వాటిలో రెండు ఇళ్లు, ఓ వ్యాపార భవనం, మూడు స్థలాలు ఉన్నాయి...
December 07, 2020, 08:01 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ డిసెంబరు 12న స్మాల్ బిజినెస్ డే నిర్వహిస్తోంది. స్టార్టప్స్, మహిళా వ్యాపారులు, చేతివృత్తులు...
December 05, 2020, 12:26 IST
సాక్షి,న్యూఢిల్లీ: ఆర్థికనేరగాడు, వ్యాపారవేత్త విజయ్మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్లో 1.6 మిలియన్...
December 03, 2020, 05:21 IST
న్యూఢిల్లీ: విచారణ జరిపే, అరెస్ట్ చేసే అధికారాలున్న సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ తదితర అన్ని దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, ఇతర రికార్డింగ్...
November 24, 2020, 12:02 IST
ముంబై: శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసుకు...
November 16, 2020, 20:25 IST
తిరువనంతపురం: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్స్పల్ సెక్రటరీ ఎం శివశంకర్ తరపు...
November 03, 2020, 13:55 IST
సాక్షి,న్యూఢిల్లీ: హాంకాంగ్ డైమండ్ ఎక్స్పోర్ట్ ఫెమా కేసులో జ్యువెల్లరీ సంస్థ యజమాని, ప్రముఖ వ్యాపారి సుఖేష్ గుప్తాకు భారీ షాక్ తగిలింది....
October 24, 2020, 15:02 IST
న్యూఢిల్లీ: కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగానే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై ఆస్తుల గురించి వివాదం సృష్టించాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు పవాన్...
October 21, 2020, 19:21 IST
సాక్షి, హైదరాబాద్ : వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎస్కే విశ్వనాథ్ ఆస్తులను ఈడీ అటాచ్...
October 20, 2020, 08:09 IST
ఈడీ ఉచ్చు
October 17, 2020, 02:31 IST
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్)కు చెందిన రూ.122.15 కోట్ల ఆస్తులను ఎన్...
October 08, 2020, 03:41 IST
కొచ్చి: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్స్పల్ సెక్రటరీ ఎం శివశంకర్ను మరింత లోతుగా...
October 07, 2020, 17:01 IST
తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్కీంలో 303 పేజీల చార్జిషీట్ను ఈడీ బుధవారం దాఖలు చేసింది. ఈ స్కామ్కు సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు 25మంది...
September 26, 2020, 06:59 IST
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసు విచారణలో భాగంగా యస్బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్కు శుక్రవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. లండన్లో ఉన్న రూ.127...
September 25, 2020, 15:50 IST
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ స్కామ్లో దర్యాప్తు అధికారులు పురోగతి సాధించారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా ...
September 23, 2020, 10:42 IST
చైనా ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్లో నేటి నుంచి ఈడీ విచారణ
September 23, 2020, 10:06 IST
సాక్షి, రంగారెడ్డి: ఈ–కామర్స్ పేరుతో సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్కు పాల్పడిన కలర్ ప్రివెక్షన్ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు...
September 18, 2020, 09:47 IST
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం...
September 12, 2020, 17:34 IST
చెన్నై: డీఎంకే లోక్సభ ఎంపీ జగత్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది...
September 12, 2020, 14:51 IST
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే ...
September 09, 2020, 09:58 IST
ముంబై: అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద సోమవారం అరెస్టయిన దీపక్ కొచ్చర్ సెప్టెంబర్ 19వ తేదీ వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
September 08, 2020, 18:39 IST
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ -వీడియోకాన్ రుణ కుంభకోణంలో కేసులో బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్ ను ఈడీ ఈనెల 19 వరకు కస్టడీలోకి తీసుకోనుంది....
September 07, 2020, 21:21 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు, ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్కు...
September 03, 2020, 10:35 IST
అతిపెద్ద హవాలా రాకెట్ను ఈడీ అధికారులు రట్టు చేశారు.
August 31, 2020, 11:09 IST
ముంబై: ఇప్పటికే ఎన్నెన్నో మలుపులు తిరిగిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో కీలక విషయాలు రాబట్టే దిశగా ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా...
August 27, 2020, 06:44 IST
న్యూఢిల్లీ/ముంబై: నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కేసు...
August 26, 2020, 09:33 IST
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది. ప్రస్తుతం సీబీఐ విచారిస్తున్న ఈ కేసులో సుశాంత్...
August 25, 2020, 14:28 IST
సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు...
August 22, 2020, 15:27 IST
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ...
August 20, 2020, 12:26 IST
తబ్లిగీ జమాత్పై దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు
August 20, 2020, 02:34 IST
సాక్షి, హైదరాబాద్: కరోనాకు ముందు దేశవ్యాప్తంగా కలకలం రేపిన తబ్లిగీ జమాత్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులు...
August 18, 2020, 11:25 IST
సాక్షి, కొచ్చి: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది.
August 15, 2020, 19:50 IST
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజురోజుకు విస్తుపోయే విషయాలు వెలుగు చుస్తున్నాయి. ఈ...
August 14, 2020, 20:42 IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి 15 కోట్ల...