
విశాఖపట్నం : బీచ్ రోడ్డు ఆదివారం సాయంత్రం పర్యాటకు లతో కిక్కిరిసింది. ఎక్కడ చూసినా జన సం దోహమే కనిపించింది. బీచ్ లో యువకులు, చిన్నారులు, మహిళలు కేరింతలు కొడుతూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. (ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్)











Jun 16 2025 8:35 AM | Updated on Jun 16 2025 9:37 AM
విశాఖపట్నం : బీచ్ రోడ్డు ఆదివారం సాయంత్రం పర్యాటకు లతో కిక్కిరిసింది. ఎక్కడ చూసినా జన సం దోహమే కనిపించింది. బీచ్ లో యువకులు, చిన్నారులు, మహిళలు కేరింతలు కొడుతూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. (ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్)