
ఇటీవల రిలీజై సూపర్ హిట్గా నిలిచిన టాలీవుడ్ మూవీ కోర్ట్

ఈ మూవీలో శ్రీదేవి జాబిలి పాత్రలో అదరగొట్టింది.

ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్గా తనదైన నటనతో అభిమానులను మెప్పించింది.

ఆమె స్వస్థలం ఏపీలోని కాకినాడ కాగా.. కోర్ట్ మూవీతో ఒక్కసారిగా ఫేమ్ వచ్చింది.

తాజాగా బోనాల వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పంచుకుంది శ్రీదేవి.

ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.





