తాగునీటి స్కామ్‌లో రూ. 4 లక్షల నకిలీ కరెన్సీ.. | Water scam of Rs. 4 lakh fake currency .. | Sakshi
Sakshi News home page

తాగునీటి స్కామ్‌లో రూ. 4 లక్షల నకిలీ కరెన్సీ..

Oct 18 2015 4:57 AM | Updated on Sep 3 2017 11:06 AM

తాగునీటి స్కామ్‌లో రూ. 4 లక్షల నకిలీ కరెన్సీ..

తాగునీటి స్కామ్‌లో రూ. 4 లక్షల నకిలీ కరెన్సీ..

ళ్లలో ‘రైల్ నీర్’ తాగునీరుకు బదులుగా నాసిరకం నీటికి సరఫరాచేసిన కంపెనీలపై సీబీఐ దాడి చేసి స్వాధీనం చేసుకున్న రూ. 27కోట్ల నగదులో రూ.4 లక్షల విలువైన

స్వాధీనం చేసుకున్న రూ. 27 కోట్లలో గుర్తించిన సీబీఐ
 
 న్యూఢిల్లీ: రైళ్లలో ‘రైల్ నీర్’ తాగునీరుకు బదులుగా నాసిరకం నీటికి సరఫరాచేసిన కంపెనీలపై సీబీఐ దాడి చేసి స్వాధీనం చేసుకున్న రూ. 27కోట్ల నగదులో రూ.4 లక్షల విలువైన నకిలీ కరెన్సీని అధికారులు గుర్తించారు. శతాబ్ది, రాజధాని రైళ్లలో నీటిని సరఫరా చేస్తున్న రైల్వే క్యాటరర్ శ్యామ్ బిహారీ అగర్వాల్‌కు చెందిన ఢిల్లీలోని ఆయన, ఆయన కుమారుల నివాసాలు, ఏడు సంస్థలపై శుక్రవారం రాత్రి సీబీఐ అధికారులు దాడి చేసి రూ. 27 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు నగదు లెక్కింపు మెషిన్ల సాయంతో మొత్తం నగదును లెక్కించేందుకు ఐదుగురు అధికారులకు 15 గంటల సమయం పట్టింది. నకిలీ కరెన్సీకి సంబంధించి ఆయనపై కేసు నమోదు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement