దక్షిణేశ్వర్ కు మోదీ | modi visits dakshineswar | Sakshi
Sakshi News home page

దక్షిణేశ్వర్ కు మోదీ

May 10 2015 9:25 AM | Updated on Aug 15 2018 6:34 PM

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం దక్షిణేశ్వర్లోని కాళీ మందిర్ ఆలయాన్ని సందర్శించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం దక్షిణేశ్వర్లోని కాళీ మందిర్ ఆలయాన్ని సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్లో ఉన్న ఆయన ప్రస్తుతం అక్కడి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ ఆలయ సందర్శన అనంతరం ఆయన బేలూర్ రామకృష్ణ మఠాన్ని సందర్శిస్తారు. ప్రధాని రాక నేపథ్యంలో మఠం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తారు. మోదీ కొన్నాళ్లపాటు మఠంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement