రైల్వే కోడూరులో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | 20 red scandal dumps seized by police | Sakshi
Sakshi News home page

రైల్వే కోడూరులో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Aug 16 2015 5:44 PM | Updated on Aug 21 2018 7:34 PM

రైల్వేకోడూరు మండలంలోని కందమడుగు అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్సార్(రైల్వేకోడూరు): రైల్వేకోడూరు మండలంలోని కందమడుగు అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది ఎర్రచందనం దొంగలను శనివారమే అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వారు దుంగలను పొదల్లో దాచిపెట్టినట్లు తెలపడంతో పోలీసులు వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement