యువరైతు ఆత్మహత్య | The young farmer commits suicide | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Dec 29 2015 1:29 PM | Updated on Oct 1 2018 2:36 PM

రంగారెడ్డి జిల్లా దోమ మండలం దొంగంకెపల్లి గ్రామంలో ఓ యువరైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా దోమ మండలం దొంగంకెపల్లి గ్రామంలో ఓ యువరైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలానికి సమీపంలో చెట్టుకు ఉరేసుకోగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement