గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు | republic day celebrations in gandhi bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు

Jan 26 2018 1:11 PM | Updated on Sep 19 2019 8:44 PM

 గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సాక్షి, హైదరాబాద్‌:  గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతోందన్నారు. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై కాంగ్రెస్‌ కార్యకర్తలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement