ఫ్రైడే @ 44 | Frieday @ 44 | Sakshi
Sakshi News home page

ఫ్రైడే @ 44

May 29 2015 11:36 PM | Updated on Sep 3 2017 2:54 AM

మెదక్ టౌన్: మెతుకుసీమపై భానుడు మరోసారి నిప్పుల వర్షం కురిపించాడు. కొన్ని రోజులుగా ఎండలు మండుతున్నప్పటికీ శుక్రవారం సూరీడు మరింత మండిపడ్డాడు.

మెదక్ టౌన్: మెతుకుసీమపై భానుడు మరోసారి నిప్పుల వర్షం కురిపించాడు. కొన్ని రోజులుగా ఎండలు మండుతున్నప్పటికీ శుక్రవారం సూరీడు మరింత మండిపడ్డాడు. దీంతో 44 డ్రిగీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత.

మాడు పగిలే ఎండలు, ఉక్కపోత భరించలేక జనం విలవిల్లాడి పోయారు. ఉదయం 8 గంటలకే జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా శుక్రవారం పెద్ద ఎత్తున పెళ్లిళ్లు ఉండటంతో మండుతున్న ఎండ, తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement